దుబాయ్ లో ఘనంగా పడి పూజ
- December 25, 2016_1482655016.jpg)
యూఏఈ లో గత శుక్రువారం దుబాయ్ మిల్లీనియం స్కూల్ ప్రాంగణమంతా అయ్యప్ప భజనలతో మారుమోగింది. ఈ కార్యక్రమం కేరళ అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా మరియు సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది పైగా హాజరయ్యారు. భజనానంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు.
-- డా. ముక్కు తులసి కుమార్ (దుబాయ్)
_1482655358.jpg)
_1482655372.jpg)

తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









