రన్‌వేపై ఢీకొనబోయిన విమానాలు..

- December 27, 2016 , by Maagulf
రన్‌వేపై ఢీకొనబోయిన విమానాలు..

దేశ రాజధాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఒకే సమయంలో రన్‌వే పైకి రావడంతో అందరూ కంగారు పడ్డారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం రన్‌వేపై దిగుతుండగా.. అదే సమయంలో స్పైస్‌ జెట్‌ విమానం టేకాఫ్‌ అయ్యేందుకు రన్‌వేపైకి వచ్చింది. పైలట్లు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై డీసీజీఏ విచారణ చేపట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com