రిపబ్లిక్ డే సందర్భంగా శంషాబాద్ ఏర్ పోర్టులో హై అలర్ట్..
- December 30, 2016
శంషాబాద్ ఏర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. గణతంత్ర వేడుకల నేపథ్యంలో BCAS ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి జనవరి 30 వరకూ నెల రోజులపాటు సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. రిపబ్లిక్ డే సమీపిస్తుండడంతో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని BCAS ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల పాటు సందర్శకుల పాసులను రద్దు చేసింది. కేవలం ప్రయాణికులను మాత్రమే ఏర్ పోర్టులోకి అనుమతిస్తారు. సందర్శకులను కేవలం పార్కింగ్ ఏరియా వరకే వెళ్లనిస్తారు. శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చే ప్రతి వాహనాన్నీ CISF సిబ్బంది తనిఖీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







