కశ్మీర్లో అల్లర్లు: ఎనిమిది మందికి గాయాలు..
- December 30, 2016
కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో చెలరేగిన అల్లర్లలో ఇద్దరు భద్రతాసిబ్బంది సహా ఎనిమిది మంది ఆందోళనకారులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గలందర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని చట్టుముట్టాయి. తనిఖీల్లో భాగంగా జాతీయరహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలను సైతం నిలిపివేశారు. అయితే ఈ సమయంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో వారిని అదుపుచేసేందుకు భద్రతాదళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. గాల్లోకి కాల్పులు జరిపారు.దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇద్దరు ఆందోళనకారులకు బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!
- ఖతార్ జాతీయ దినోత్సవం.. షురా కౌన్సిల్ చైర్మన్ అభినందనలు..!!
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం
- సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- యూట్యూబ్లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
- ఏపీ డిజిటల్ గవర్నెన్స్: అన్నీ ఇక ఇ-ఫైళ్లే..







