అక్రమ ప్రవేశం : ముగ్గురికి జైలు
- December 30, 2016
మనామా: జిసిసి జాతీయులు ముగ్గురు అక్రమంగా దేశంలోకి ప్రవేశించినందుకుగాను మూడేళ్ళ జైలు శిక్షకు గురయ్యారు. అందులో ఒకరికి స్వదేశంలో ఏడాది జైలు శిక్ష ఉంది. అతనిలాగే ఉండే మరో వ్యక్తికి చెందిన డాక్యుమెంట్లతో మరో ఇద్దరు వ్యక్తులు అతన్ని దేశంలోకి తీసుకువచ్చారు. దీనికి సంబంధించి సమాచారం అందుకోగానే, పోలీసులు వారు బస చేసిన హోటల్ రూమ్లో తనిఖీలు నిర్వహించి, నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మరో వ్యక్తి కూడా అక్కడే ఉన్నా, అతని తరఫున ఎలాంటి తప్పిదం జరగకపోవడంతో అతన్ని విడిచిపెట్టారు. ఈ కేసులో తొలి నిందితుడు ఫోర్జరీ కేసులోనూ బుక్కయ్యాడు. మరో ఇద్దరు, అతనికి సహాయ పడ్డ కేసులో శిక్షకు గురయ్యారు. జైలు శిక్ష పూర్తయ్యాక ఈ ముగ్గుర్నీ దేశం నుంచి పంపేస్తారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







