శాండ్ పెట్రోల్స్ని ప్రారంభించిన అబుదాబీ పోలీస్
- December 30, 2016
అబుదాబీ పోలీసులు, శాండ్ పెట్రోల్స్ని ప్రారంభించారు. ఈ శాండ్ పెట్రోల్స్ ఎడారులు అలాగే ఇసుక ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మోహరించబడ్తాయి. టూరిస్టులు, ఫారినర్లు, అలాగే విజిటర్స్కి వీరు రక్షణగా ఉంటారు. అబుదాబీ పోలీస్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మక్తౌమ్ అలి అల్ షరిఫి ఈ శాండ్ పెట్రోల్ టీమ్ని దఫ్రా ఫెస్టివల్ సందర్బంగా ప్రారంభించారు. అప్ టు డేట్ కమ్యూనికేషన్ సిస్టమ్ని ఈ పెట్రోల్స్లో ఏర్పాటు చేశారు. మేజర్ జనరల్ అల్ షరిఫితోపాటు ఇద్దరు సీనియర్ అధికారులు వెస్టర్న్ రీజియన్లో జరిగే ఫెస్టివల్ని రివ్యూ చేశారు. 'వి ఆర్ పోలీస్' పేరుతో పోలీస్ పెట్రోల్స్ నిర్వహిస్తున్న కార్యకలాపాల్ని వీక్షించారు. స్మార్ట& పెట్రోల్స్ని కూడా ఈ సందర్భంగా రివ్యూ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







