శాండ్ పెట్రోల్స్ని ప్రారంభించిన అబుదాబీ పోలీస్
- December 30, 2016
అబుదాబీ పోలీసులు, శాండ్ పెట్రోల్స్ని ప్రారంభించారు. ఈ శాండ్ పెట్రోల్స్ ఎడారులు అలాగే ఇసుక ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మోహరించబడ్తాయి. టూరిస్టులు, ఫారినర్లు, అలాగే విజిటర్స్కి వీరు రక్షణగా ఉంటారు. అబుదాబీ పోలీస్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మక్తౌమ్ అలి అల్ షరిఫి ఈ శాండ్ పెట్రోల్ టీమ్ని దఫ్రా ఫెస్టివల్ సందర్బంగా ప్రారంభించారు. అప్ టు డేట్ కమ్యూనికేషన్ సిస్టమ్ని ఈ పెట్రోల్స్లో ఏర్పాటు చేశారు. మేజర్ జనరల్ అల్ షరిఫితోపాటు ఇద్దరు సీనియర్ అధికారులు వెస్టర్న్ రీజియన్లో జరిగే ఫెస్టివల్ని రివ్యూ చేశారు. 'వి ఆర్ పోలీస్' పేరుతో పోలీస్ పెట్రోల్స్ నిర్వహిస్తున్న కార్యకలాపాల్ని వీక్షించారు. స్మార్ట& పెట్రోల్స్ని కూడా ఈ సందర్భంగా రివ్యూ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







