జపాన్లో భూకంపం.. తీవ్రత 5.5గా నమోదు..
- December 30, 2016
జపాన్ తూర్పు తీరంలో శనివారం ఉదయం భూకంప సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 గా నమోదైందని భూకంప అధ్యయన కేంద్రం అధికారులు వెల్లడించారు. టోక్యోకు ఈశాన్యంగా 244 కిలోమీటర్ల దూరంలో 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో తరచుగా భూ ప్రకంపనలు తలెత్తుతుంటాయి. దట్టమైన గాలులు వీచే అవకాశముందని సమాచారం. గత బుధవారం ఇక్కడి డైగో ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ప్రస్తుత భూకంపం వల్ల తలెత్తిన నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







