చమురు ధరల తగ్గుదలపై అధ్యయనానికి ప్రత్యేక బృందాలు
- September 09, 2015
ఒమాన్ దేశ ఆర్ధిక వ్యవహారాలు మరియు శక్తి వనరుల మండలి యొక్క2015 సంవత్సరపు 5వ సమావేశం, ఆర్ధిక వ్యవహారాల మంత్రి మరియు మండలి డెప్యూటీ ఛైర్మన్ - డర్వీ బిన్ ఇస్మైల్ బిన్ అలీ అల్ బాలుషీ వారి అధ్యక్షతన ఈ మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో- ప్రపంచ విపణిలో చమురు ధరల నేపధ్యం మరియు 2015 సంవత్సరం జనవరి నుండి ఆగస్టు నెలల మధ్య వ్యవధిలో అకౌంట్లు, వాటి ఫలితాలు వంటి విషయాలను సమీక్షించారు. చమురు ధరల తగ్గుదల యొక్క ఫలితాలను అధిగమించేందుకు, వ్యయాల క్రమబద్ధీకరణ మరియు ఇంధనేతర వనరుల నుండి ఆదాయం పెంపుదల వంటి చర్యలు తోడ్పడ్దాయని మండలి తెలియజెప్పింది. ఈ లోటును ఎదుర్కోవడానికి, సుల్తానేట్ ఆర్ధిక స్థితి పెంపుదలకు అవసరమైన మరిన్న చర్యలను గురించి కూడా చర్చించింది. ఇంకా, మధ్య మరియు దీర్ఘకాల వ్యవధిలో ఆర్ధిక స్థితిని పెంపొందించడానికి అవసరమైన అధ్యయనం కోసం, ప్రత్యేక బృందాల ఏర్పాటును సిఫార్సు చేసింది.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







