1.2 కిలోల గోల్డ్ బిస్కట్లను స్వాధీనం..
- December 31, 2016అక్రమంగా గోల్డ్ బిస్కెట్లను విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను సౌత జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. డబీర్పురకు చెందిన మహ్మద్ అమీర్ అహ్మద్, మహ్మద్ ఫసీద్దీన్, ఫహద్యక్ ఖాన్లు నిందితులు. వీరు ప్రత్యేకంగా డిజైన్ చేసిన బంగారు బిస్కట్లను సౌదీ అరేబియా నుంచి నగరానికి తీసుకొచ్చి పలువురికి వి క్రయించేవాళ్లు. ఇందుకు బ్రోకర్లను సంప్రదించి వారికి కమీషన్ ఇచ్చి కొనుగోలు దారుల గురించి తెలుసుకొని వారికి విక్రయించేవాళ్లు. ఇందు లో భాగంగా సౌదీఅరేబియాలోని జెడ్డా నుంచి ఫారిన్ ఒరిజిన్ బిస్కట్ల ను ఎయిర్ ఇండియా విమానంలో శనివారం తీసుకొస్తుండగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కారు.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు