బాణాసంచా వలయాల ప్రదర్శనతో 2017 లోనికి అడుగుపెట్టిన దుబాయ్..
- January 01, 2017
స్థానిక బుర్జ్ ఖలీఫా కేంద్రం వద్ద 23 స్థానాల నుంచి బాణాసంచాను కాల్చినప్పుడు ఏర్పడిన రంగు రంగుల మిరుమిట్లు గొలిపే వలయాల అద్భుతమైన ప్రదర్శన డుబై యొక్క నివాసితులలో పలువురిని ఆకర్షించింది. 2017 సంవత్సరం స్వాగతించే రాత్రి ఆకాశంలోఈ సుందర దృశ్యం దేదీప్యమానంగా వెలిగింది. ఇది ఆగిపోవడానికి 8 నిమిషాల సమయం పట్టింది. పిల్లలు, మహిళలు ఆకాశంలో ఏర్పడిన దృశ్యాలను చూసి ఎంతో ఆనందించారు. ఈ విన్యాసం కోసం వారు గంటల తరబడి నిరీక్షిస్తూ వేలాది మంది ప్రజలు ఆ ప్రాంతంలో వేచి ఉన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







