అనురాగ్ ఠాకూర్ను బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు..
- January 02, 2017
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీచేసింది. అనురాగ్తో పాటు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి అజయ్ షిర్కేపైనా న్యాయస్థానం వేటు వేసింది.
లోధా కమిటీ సంస్కరణల అమలుకు మొండికేస్తున్న బీసీసీఐపై సుప్రీంకోర్టు గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. అసమ్య ప్రమాణం చేసినందుకు, కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు చర్యలు తీసుకుంటామని.. జైలుకు వెళ్లాల్సి వస్తుందని గత విచారణ సందర్భంగా కోర్టు అనురాగ్ ఠాకూర్ను హెచ్చరించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







