సుప్రీం కోర్టు గేటు దగ్గర ఆత్మహత్య..
- January 02, 2017
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ముందు సోమవారం ఉదయం జరిగిన ఓ ఘటన విషాదాన్ని నింపింది. సుప్రీం కోర్టు దగ్గర భద్రతా సిబ్బందిలో ఒకరైన చాంద్ పాల్ సోమవారం ఉదయం కోర్టు గేటు ఎదుట తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీ గేట్ దగ్గర ఈ ఘటన జరిగింది. పని ఒత్తిడే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని చాంద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్పాట్లోనే చనిపోయినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలేంటో పూర్తి స్థాయిలో తెలియలేదు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో సుప్రీం కోర్టు పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు నిశ్శబ్ధం అలుముకుంది.
తాజా వార్తలు
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!







