ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ ..
- January 02, 2017
మంగళవారం నుంచి తిరుపతిలో జరిగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు నోబెల్ బహుమతి గ్రహీతలు, ప్రముఖ శాస్త్రవేత్తలు హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తిరమల శ్రీవారిని ప్రధాని దర్శించుకోనున్నారు.అందువల్ల కనుమదారుల్లో ప్రత్యేక బలగాలను మోహరించి అణువణువూ తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి మోడీ శ్రీవారిని దర్శించుకొని సాయంత్రం ఢిల్లీకి పయనమవుతారు. అయితే, మోడీ భద్రతా ఏర్పాట్లను స్థానిక పోలీసులతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







