యు.ఏ.ఈకి చెందిన కాన్వాయ్ అబూధాబీ లో ప్రారంభం
- January 02, 2017
ప్రపంచంలోని యువతకు సాటి మనిషికి సహాయం చేసే సంస్కృతిని ప్రోత్సహించడానికి యుఎఇకి చెందిన ఇవ్వడం అనే కాన్వాయ్ లు పలువుర్ని ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఇవ్వడం అనే అంశంపై విషయంపై అబూధాబీ లో దీనికి సంబంధించిన ప్రకటన ఆదివారం విడుదల చేయబడింది. సామాజిక కార్యక్రమంలో "గివింగ్ యుఎఇకి చెందిన కాన్వాయ్లు", సమాజంలో దాతృత్వ గుణాన్ని పెంపొందించే విధంగా సమన్వయ భరోసా ఏర్పరచి స్వచ్ఛంద సేవ తత్వాన్నికి సహకారం అందించి పని చేసే సంస్కృతిని ప్రోత్సహించే దిశగా సమాజాన్ని పని చేస్తుంది. ఈ జిల్లా లోని పౌరులతో కలిసి మరియు బలోపేతం చేసేందుకు మంత్రిత్వ మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు మధ్య సమర్ధవంతమైన భాగస్వామ్యాలకు భరోసా ఇచ్చి జాతీయ ఐక్యతకు సహాయం చేస్తుంది. జయేద్ గివింగ్ ఇనిషియేటివ్ యొక్క సి ఇ ఓ డాక్టర్ ఆడెల్ అల్ షమెరీ మాట్లాడుతూ "గివింగ్ యుఎఇకి చెందిన కాన్వాయ్లు" యువతను స్వచ్ఛంద పని చేసే సంస్కృతిని ప్రోత్సహించడానికి దోహదపడుతుందని అందువల్ల వాటిని సమాజానికి సేవ చేయడానికి తోడ్పడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుండి యువత ఈ కాన్వాయ్ లో పాల్గొన్నారు.ఈ కాన్వాయ్ లో ఆరోగ్య, విద్యా, పర్యావరణ మరియు క్రీడా కార్యక్రమాలను దీనిలో ఉంటాయి అన్నారు. సామాజిక స్వయంసేవకంగా కోసం యుఎఇ కార్యక్రమాల అమలు కోసం పలు సమూహాలు ఈ కార్యక్రమాలలో పాల్గొంటారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







