సోమవారం నుంచి యు.ఏ.ఈ లో వేగాన్ని లెక్కించే నిఘా కెమెరా
- January 02, 2017
రోడ్డుపై పరిమితికి మించి వేగంగా దూసుకుపోయే వాహనదారులు హెచ్చరిక చేయడానికి మరియు ఏ ఆకస్మికంగా జరిగే సంఘటనలను నిరోధించడానికి అబూధాబీ పోలీసులు వాటిని నిర్వహిస్తారు. కొత్త ఏడాది జనవరి1 వ తేదీ నుంచి ట్రాఫిక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆయా రోడ్లు వివరాలను ట్విట్టర్ లో విడుదల చేసింది. ముందు రోజు ప్రశ్నలు తెలుసుకొని డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు రాసే మాదిరి కాకుండా రోడ్లపై జాగ్రత్తగా సురక్షితంగా వాహనం నడపడం మంచిది లేదంటే నిఘా కెమెరా మీ వేగాన్ని దూకుడిని పోలీసులకు తెలియచేస్తుంది. అబూధాబీలో 8 రోడ్లు, అల్ ఐన్ లో 6 రోడ్లు మరియు వెస్ట్రన్ రీజియన్ లో 3 రోడ్ల పై ఈ ట్రాఫిక్ కెమెరాలు రోజు మొత్తం మీద వివిధ సమయాల్లో పరిశీలిస్తూ ఉంటుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







