నిర్వాసితుల వీసా ఫీజుల నుంచి 310 మిలియన్ల రియాల్స్ ఒమన్ వసూలు
- January 02, 2017
మస్కట్:జనవరి 1 వ తేదీన విడుదల చేసిన ఒమన్ దేశ బడ్జెట్ సమాచారంలో2017 లో నిర్వాసితులకు సంబంధించిన వీసా లైసెన్సులు తదితర ఫీజుల రూపంలో 300 మిలియన్ల ఒమాన్ రియాళ్ళును వసూలు చేయదలిచినట్లు ప్రకటించారు . 2017 రాష్ట్ర బడ్జెట్లో పన్నులు మరియు రుసుము రాబడులు గూర్చి ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించారు. 310 మిలియన్ల ఓమానీయులు కాని కార్మిక లైసెన్సుల కోసం నిర్ధేశించిన రుసుమును వారి వద్ద నుంచి సేకరిస్తారని భావిస్తున్నారు. 2017 రాష్ట్ర బడ్జెట్లో వచ్చే నికర ఆదాయం 2016 లో వాస్తవ ఆదాయం పోలిస్తే, 7 బిలియన్లను మించి 8 బిలియన్ల ఒమాన్ రియాళ్ళు 18 శాతం మేర పెరిగినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







