చిత్ర నిర్మాత శాండ్రా థామస్పై దాడి..
- January 04, 2017
చిత్ర నిర్మాత శాండ్రా థామస్పై దాడి చేశారంటూ నటుడు విజయ్ బాబుపై కేసు నమోదైంది. సోమవారం ఎలమక్కరలోని తన కార్యాలయంలో విజయ్ తనపై దాడి చేశారంటూ శాండ్రా థామస్ మంగళవారం కేసు నమోదు చేయించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. అయితే.. తనపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ విజయ్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. తాను నమ్మిన తన వ్యాపార భాగస్వామి, ఆమె భర్త తనపై తప్పుడు కేసు నమోదు చేయించారని అందులో రాశారు.
శాండ్రా, విజయ్ కలిసి ఫ్రైడే ఫిల్మ్ హౌస్ అనే నిర్మాణ సంస్థను నడుపుతున్నారు. ఈ పతాకంపై దాదాపు 10 చిత్రాలను నిర్మించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







