సాధారణ సముద్ర ప్రయాణీకులే లక్ష్యంగా నేర వ్యూహ రచన చేస్తున్న ఇరాన్: సౌదీ అరేబియా
- September 10, 2015
గల్ఫ్ సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న సాధారణ ప్రయాణీకులను లక్ష్యంగా చేసుకుని, ఇరాన్ కుట్రలు పన్నుతోందన్న సౌదీ ఆరోపణలపై, అమెరికన్ మిలిటరీ, అసలు సముద్రాలలో జరుగుతున్న వరుస దోపిడీలలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ప్స్ (IRGC) హస్తం ఉందా అనే అంశంపై సమీక్ష జరుపుతోంది. గల్ఫ్ ప్రాంత సముద్ర జలాల్లో భద్రతా కల్పనకై ఏర్పాటుచేయబడిన కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 152 (CTF-152) పగ్గాలను సౌదీ తీసుకున్న అనంతరం జరిగిన సంఘటనలపై, ఇరాన్ కచ్చితంగా దోపిడీ చర్యలకు పాల్పడిందనీ యూ. ఎస్. నేవీ 5వ ఫ్లీట్ వైస్ అడ్మిరల్ జాన్ మిల్లర్ వర్ణించారు. ఐతే ఆరోపణలు చేసేముందు, ఉన్న కొన్ని ఆధారాలను బట్టి ఈ సంఘటనలు IRGC కి చెందినావో కాదో అర్ధం చేసుకోవడానికి మరింత కృషి చేయవలసిన అవసరముంది అని మిల్లర్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







