చక చకా ముగియనున్న 'ఎన్టీఆర్ గృహనిర్మాణ పధకం' పనులు
- January 06, 2017
ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద బలహీన వర్గాలకు చేపట్టిన పక్కా ఇళ్ల నిర్మాణాలకు నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ శుక్రవారం రెండు ఉత్తర్వులు జారీచేసింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకంలో పట్టణాల్లో లబ్ధిదారులు వ్యక్తిగతంగా నిర్మించుకునే ఇళ్లకు కేంద్ర, రాష్ర్టాల వాటా కింద రూ.302కోట్లు, రూ.148 కోట్లు విడుదల చేస్తూ వేర్వేరు ఉత్తర్వులిచ్చింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









