చక చకా ముగియనున్న 'ఎన్టీఆర్ గృహనిర్మాణ పధకం' పనులు
- January 06, 2017
ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద బలహీన వర్గాలకు చేపట్టిన పక్కా ఇళ్ల నిర్మాణాలకు నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ శుక్రవారం రెండు ఉత్తర్వులు జారీచేసింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకంలో పట్టణాల్లో లబ్ధిదారులు వ్యక్తిగతంగా నిర్మించుకునే ఇళ్లకు కేంద్ర, రాష్ర్టాల వాటా కింద రూ.302కోట్లు, రూ.148 కోట్లు విడుదల చేస్తూ వేర్వేరు ఉత్తర్వులిచ్చింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







