బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిరిండియా
- January 06, 2017
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా సంచలన ఆఫర్ ప్రకటించింది. మూణ్నెళ్ల కాలపరిమితిపై టిక్కెట్లు బుక్ చేసుకొనేవారికి రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో సెకండ్ ఏసీ టికెట్తో సమానంగా విమాన టికెట్ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు రూ.1080 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. ఇది శుక్రవారం నుంచే అందుబాటులోకి వస్తుందని తెలిపింది. జనవరి 6 నుంచి ఏప్రిల్ 10 మధ్య తీసుకున్న టికెట్లతో జనవరి 26 నుంచి ఏప్రిల్ 30 మధ్య ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలిపింది. ఎయిరిండియా వెబ్సైట్తో పాటు ఎయిర్లైన్ టికెట్ విక్రయ కేంద్రాలు, ట్రావెల్ ఏజెంట్ల వద్ద కూడా ఈ టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని వివరించింది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









