ప్రవాస భారతీయ దివస్కు వెళ్లనున్న యు.ఏ.ఈ తెలుగు వాసులు
- January 06, 2017
ఉద్యానవన నగరి బెంగళూరు ప్రవాస భారతీయ దివస్ నిర్వహణకు సిద్దమైంది. శనివారం నుంచి సోమవారం వరకూ జరిగే ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి 6,500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని కర్ణాటక మంత్రి ఆర్.వి.దేశపాండే వెల్లడించారు.
యు.ఏ.ఈ నుండి 15 మందిలో మన తెలుగు వారు వక్కలంక శ్రీనివాస రావు,కటారు వెంకట సుదర్శన,బాలాంత్రపు వెంకట సుందరం,కృష్ణన్ రంగస్వామి,శ్రీనివాస్ జనగామ ఎంపికయ్యారు. వీరందరూ ఇవాళ రాత్రి బెంగళూరు చేరుకోనున్నారు.శనివారం జరగనున్న యువ ప్రవాస భారతీయ దివస్కు సురినామ ఉపాధ్యక్షుడు మైఖేల్ అశ్విన్ అధీన్ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. ఆదివారం ప్రధాని మోదీ కీలకోపన్యాసాన్ని చేస్తారు. ఆదివారం సాయంత్రం ముగింపు ఉత్సవానికి రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరవుతారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









