ప్రవాస భారతీయ దివస్కు వెళ్లనున్న యు.ఏ.ఈ తెలుగు వాసులు
- January 06, 2017
ఉద్యానవన నగరి బెంగళూరు ప్రవాస భారతీయ దివస్ నిర్వహణకు సిద్దమైంది. శనివారం నుంచి సోమవారం వరకూ జరిగే ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి 6,500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని కర్ణాటక మంత్రి ఆర్.వి.దేశపాండే వెల్లడించారు.
యు.ఏ.ఈ నుండి 15 మందిలో మన తెలుగు వారు వక్కలంక శ్రీనివాస రావు,కటారు వెంకట సుదర్శన,బాలాంత్రపు వెంకట సుందరం,కృష్ణన్ రంగస్వామి,శ్రీనివాస్ జనగామ ఎంపికయ్యారు. వీరందరూ ఇవాళ రాత్రి బెంగళూరు చేరుకోనున్నారు.శనివారం జరగనున్న యువ ప్రవాస భారతీయ దివస్కు సురినామ ఉపాధ్యక్షుడు మైఖేల్ అశ్విన్ అధీన్ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. ఆదివారం ప్రధాని మోదీ కీలకోపన్యాసాన్ని చేస్తారు. ఆదివారం సాయంత్రం ముగింపు ఉత్సవానికి రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరవుతారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







