తిరువనంతపురం నిర్వాసిత సమాజం ' పద్మతీర్ధం ' పేరిట సాంస్కృతి కార్యక్రమం

- January 07, 2017 , by Maagulf
తిరువనంతపురం నిర్వాసిత సమాజం ' పద్మతీర్ధం ' పేరిట సాంస్కృతి కార్యక్రమం

మస్కట్ : ' పద్మతీర్ధం ' పేరిట ఒక  సాంస్కృతి కార్యక్రమంను జనవరి 13 వ తేదీన మస్కట్ లోని తిరువనంతపురం నిర్వాసిత సమాజం నిర్వహించనుంది. మస్కట్ రువి లోని అల్ ఫలాజ్  హోటల్ లో గ్రాండే హాల్లో ఈ సాంస్కృతిక కార్యక్రమం అతిధుల కొరకు ఏర్పాటుచేయబడుతుందని నిర్వాహుకులు తెలిపారు. ఈ కార్యక్రమం భారతదేశం యొక్క రాయబారి  ఇ ఇంద్ర మణి పాండే  సమక్షంలో సుల్తాన్ కు, ట్రావెన్కోర్ సంస్థానం యువరాణి అస్వతి తిరునాళ్ గౌరి లక్ష్మీ బాయి ద్వారా ' పద్మతీర్ధం ' ను  ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యాంశంగా  అవార్డు గెలుచుకున్న సినీ ఆర్టిస్ట్ గా, సూరజ్ వెంజరామమూడు ,నేపథ్య గాయకుడు, రవిశంకర్  మరియు మిమిక్రీ కళాకారుడు, రేజి రామాపురం  ఒక ప్రత్యక్ష ప్రదర్శన ఉంటుంది.కార్యక్రమంలో వ్యాపార అవార్డులు, వివిధ చిత్రకారుల సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రదర్శనలు ప్రదర్శించడం, కమ్యూనిటీ వెబ్సైట్ , చేతితో వ్రాసిన పుస్తకాలు విడుదల చేయనున్నట్లు తిరువంతపురం కమ్యూనిటీ మస్కట్ అధ్యక్షుడు ఎస్ కృష్ణన్ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com