ప్రసాద్ ల్యాబ్స్లో 'శత చిత్ర యోధ శతమానంభవతి'
- January 07, 2017
నగరంలోని ప్రసాద్ ల్యాబ్స్లో 'శత చిత్ర యోధ శతమానంభవతి' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ అభిమానులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా విజయం సాధించాలని కోరుతూ దేశవ్యాప్తంగా 144 దేవాలయాల్లో అభిమానులు పూజలు చేశారు. చిత్ర కథానాయకుడు బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరై అభిమానులను సన్మానించారు. 'గౌతమిపుత్రశాతకర్ణి' సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు









