ప్రసాద్ ల్యాబ్స్లో 'శత చిత్ర యోధ శతమానంభవతి'
- January 07, 2017
నగరంలోని ప్రసాద్ ల్యాబ్స్లో 'శత చిత్ర యోధ శతమానంభవతి' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ అభిమానులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా విజయం సాధించాలని కోరుతూ దేశవ్యాప్తంగా 144 దేవాలయాల్లో అభిమానులు పూజలు చేశారు. చిత్ర కథానాయకుడు బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరై అభిమానులను సన్మానించారు. 'గౌతమిపుత్రశాతకర్ణి' సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







