ప్రసాద్ ల్యాబ్స్లో 'శత చిత్ర యోధ శతమానంభవతి'
- January 07, 2017
నగరంలోని ప్రసాద్ ల్యాబ్స్లో 'శత చిత్ర యోధ శతమానంభవతి' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ అభిమానులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా విజయం సాధించాలని కోరుతూ దేశవ్యాప్తంగా 144 దేవాలయాల్లో అభిమానులు పూజలు చేశారు. చిత్ర కథానాయకుడు బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరై అభిమానులను సన్మానించారు. 'గౌతమిపుత్రశాతకర్ణి' సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







