నెల్లూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు...
- January 07, 2017
నెల్లూరు : జిల్లాలో ఆదివారం స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని వింజమూరు, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో ఈ ప్రకంపనలు చోటుచేస్తున్నాయి. మూడు మూడు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలుపుతున్నారు. కాగా... భూప్రకంపనల సమయంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







