మోడీ కీలకోపన్యాసం భారతీయ దివస్లో...
- January 08, 2017
విదేశాల్లో స్థిరపడ్డ కోట్లాది మంది ప్రవాస భారతీయులు మన దేశ ఖ్యాతిని పెంపొందించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బెంగళూరులో 14వ ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ అభివృద్ధికి పాటు పడటంలో ఎన్నారైల పాత్ర గణనీయమైందని చెప్పారు. వివిధ దేశాల్లో 3 కోట్ల మంది భారతీయులు నివసిస్తున్నారని తెలిపారు. పనిచేయడం, పర్యావరణాన్ని ప్రేమించడం భారతీయులకు ఎంతో ఇష్టమన్నారు. వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోడీ చెప్పారు.
తాజా వార్తలు
- తైవాన్లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







