మహారాష్ట్ర గవర్నర్ ఇస్కా ముగింపులో....

- January 08, 2017 , by Maagulf
మహారాష్ట్ర గవర్నర్ ఇస్కా ముగింపులో....

తిరుపతిలో ఐదురోజుల పండుగకు తెరపడింది. అంతర్జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఘనంగా ముగిసింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన యువసైంటిస్టులకు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు అవార్డులు ప్రదానం చేశారు. నోబెల్ సాధించేలా ప్రతి సైంటిస్టు కష్టపడాలన్నారు. ఐదురోజులపాటు సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో లక్షలాదిగా విద్యార్థులు హాజరయ్యారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com