సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ వద్ద పిల్లల ఇరువురు మరణంపై పరిశోధన
- January 08, 2017
మనామా: గత వారం అనుమానిత వైద్య నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు పిల్లల మరణంకు దారి తీసిన పరిస్థితులపై బహ్రెయిన్ ఆరోగ్య విభాగానికి సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ విచారణ ప్రారంభించింది. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లో వైద్య సహాయం కోసం ఎదురుచూస్తూ లయల అనే బహ్రేయినీ బాలిక తన తండ్రి చేతుల్లోనే విషాదంగా మరణించింది. ఇదే విధంగా మరో బహ్రేయినీ బాలుడు యూసీఫ్ ఆసుపత్రికి చేరుకొనే మార్గంలోనే సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ వైద్యులు విధించిన జరిమానా కారణంగా మరణించాడు. నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ సీఈఓ డాక్టర్ మరియం అల్ జలహ్మ మాట్లాడుతూ చనిపోయిన పిల్లల కుటుంబాల నుండి ఒక అధికారిక ఫిర్యాదు అందలేదని అయితే వారి మరణంకు సంబంధించిన కేసులు దర్యాప్తు ప్రక్రియలో అది కీలకమని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ







