సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ వద్ద పిల్లల ఇరువురు మరణంపై పరిశోధన
- January 08, 2017
మనామా: గత వారం అనుమానిత వైద్య నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు పిల్లల మరణంకు దారి తీసిన పరిస్థితులపై బహ్రెయిన్ ఆరోగ్య విభాగానికి సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ విచారణ ప్రారంభించింది. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లో వైద్య సహాయం కోసం ఎదురుచూస్తూ లయల అనే బహ్రేయినీ బాలిక తన తండ్రి చేతుల్లోనే విషాదంగా మరణించింది. ఇదే విధంగా మరో బహ్రేయినీ బాలుడు యూసీఫ్ ఆసుపత్రికి చేరుకొనే మార్గంలోనే సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ వైద్యులు విధించిన జరిమానా కారణంగా మరణించాడు. నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ సీఈఓ డాక్టర్ మరియం అల్ జలహ్మ మాట్లాడుతూ చనిపోయిన పిల్లల కుటుంబాల నుండి ఒక అధికారిక ఫిర్యాదు అందలేదని అయితే వారి మరణంకు సంబంధించిన కేసులు దర్యాప్తు ప్రక్రియలో అది కీలకమని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







