ప్రమాద సందర్భంలో ఏర్పడిన పుకార్లు తోసిపుచ్చిన మరసాలత్
- January 09, 2017
మస్కట్ : సామాజిక మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక ధ్వంసం కాబడిన ఎరుపు బస్సు ఛాయాచిత్రం వట్టి పుకారని అది తమకు సంబంధించింది కాదని ఆదివారం మరసాలత్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఆ చిత్రంలో ప్రదర్శించబడుతున్న బస్సు మరసాలత్ సంస్థకు చెందినది కాదు. కానీ, జిసిసి లో మరో కంపెనీకి చెందిన బస్సు కావచ్చని ట్వీట్ లో వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
- ట్రంప్ శాంతి మండలిలోకి పోప్ లియోను ఆహ్వానించిన ట్రంప్
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!







