ప్రమాద సందర్భంలో ఏర్పడిన పుకార్లు తోసిపుచ్చిన మరసాలత్
- January 09, 2017
మస్కట్ : సామాజిక మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక ధ్వంసం కాబడిన ఎరుపు బస్సు ఛాయాచిత్రం వట్టి పుకారని అది తమకు సంబంధించింది కాదని ఆదివారం మరసాలత్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఆ చిత్రంలో ప్రదర్శించబడుతున్న బస్సు మరసాలత్ సంస్థకు చెందినది కాదు. కానీ, జిసిసి లో మరో కంపెనీకి చెందిన బస్సు కావచ్చని ట్వీట్ లో వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







