బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఏషియా..!!
- January 09, 2017
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా తన ప్రయాణికులకు అతి తక్కువ ధరకే టికెటు అందిస్తున్నట్లు ప్రకటించింది. '2017 ఎర్లీ బర్డ్ సేల్' పేరుతో రూ.799లకే ప్రారంభ ధర నిర్ణయించింది. 2017 మే 1 నుంచి 2018 ఫిబ్రవరి 6 వరకు ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వరిస్తుందని, జనవరి 15న ఆఫర్ ముగుస్తున్నట్లు ప్రకటించింది.
* బెంగళూరు-కొచ్చీకి రూ.999.
* ఇంఫాల్-గువాహటీకి రూ.799.
* కొచ్చీ-హైదరాబాద్ రూ.1,499. .
* హైదరాబాద్-గోవా రూ.1499.
* ఛండీగఢ్-బెంగళూరు మధ్య రూ.2,999గా టికెట్ ధరను నిర్ణయించింది.
విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోవటంతో వారిని ఆకట్టుకునేందుకు ఎయిర్లైన్స్ పలు ఆఫర్లను ప్రకటిస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపిన వివరాల ప్రకారం 2016 జనవరి నుంచి నవంబర్ వరకు విమాన ప్రయాణం చేసే వారి సంఖ్య 23 శాతం పెరిగిందని తెలిపింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం







