బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఏషియా..!!
- January 09, 2017
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా తన ప్రయాణికులకు అతి తక్కువ ధరకే టికెటు అందిస్తున్నట్లు ప్రకటించింది. '2017 ఎర్లీ బర్డ్ సేల్' పేరుతో రూ.799లకే ప్రారంభ ధర నిర్ణయించింది. 2017 మే 1 నుంచి 2018 ఫిబ్రవరి 6 వరకు ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వరిస్తుందని, జనవరి 15న ఆఫర్ ముగుస్తున్నట్లు ప్రకటించింది.
* బెంగళూరు-కొచ్చీకి రూ.999.
* ఇంఫాల్-గువాహటీకి రూ.799.
* కొచ్చీ-హైదరాబాద్ రూ.1,499. .
* హైదరాబాద్-గోవా రూ.1499.
* ఛండీగఢ్-బెంగళూరు మధ్య రూ.2,999గా టికెట్ ధరను నిర్ణయించింది.
విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోవటంతో వారిని ఆకట్టుకునేందుకు ఎయిర్లైన్స్ పలు ఆఫర్లను ప్రకటిస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపిన వివరాల ప్రకారం 2016 జనవరి నుంచి నవంబర్ వరకు విమాన ప్రయాణం చేసే వారి సంఖ్య 23 శాతం పెరిగిందని తెలిపింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!







