రాష్ట్రానికి ఐఎస్ఐఎస్ ముప్పు
- January 09, 2017
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐసిస్ ఉగ్రవాదుల ముప్పు పొంచిఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీలోనూ ఐసిస్ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు యత్నిస్తున్నారన్నారు. ఐసిస్ ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రానికి కేంద్ర బలగాలను ఇవ్వాలని సీఎం, కేంద్రాన్ని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్.. ఏపీకి సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ బలగాలను ఇస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి







