రాష్ట్రానికి ఐఎస్ఐఎస్ ముప్పు

- January 09, 2017 , by Maagulf
రాష్ట్రానికి ఐఎస్ఐఎస్ ముప్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐసిస్ ఉగ్రవాదుల ముప్పు పొంచిఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీలోనూ ఐసిస్‌ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు యత్నిస్తున్నారన్నారు. ఐసిస్‌ ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రానికి కేంద్ర బలగాలను ఇవ్వాలని సీఎం, కేంద్రాన్ని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్.. ఏపీకి సీఆర్పీఎఫ్‌, ఆర్‌ఏఎఫ్‌ బలగాలను ఇస్తామని హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com