భారీగా పెరిగిన బంగారం ధర
- January 10, 2017
పసిడి ధర మళ్లీ పరుగులు పెట్టింది. నోట్ల రద్దు తర్వాత కొంతకాలం పాటు నేల చూపులు చూసిన బంగారం ధరం ఆ తర్వాత క్రమంగా పుంజుకుంది. ఈరోజు ఏకంగా పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.330 పెరిగి రూ.29,030కి చేరుకుంది. ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం వల్లే పసిడి ధర పెరిగినట్టు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది డిసెంబరు 5న రూ.29,050 ఉన్న బంగారం ధర నెల రోజుల మళ్లీ ఆ స్థాయికి చేరుకుంది. వెండి ధర కూడా కిలోకు రూ.350 పెరిగి రూ.40,750కు చేరుకుంది.
తాజా వార్తలు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ







