నలుగురు భారతీయ అమెరికన్లను ప్రెసిడెన్షియల్ అవార్డులు..
- January 10, 2017
సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో అత్యున్నత పురస్కారమైన అమెరికా ప్రెసిడెన్షియల్ అవార్డులకు దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా నలుగురు భారతీయ అమెరికన్లను సహా 102 శాస్త్రవేత్తలను. పరిశోధకులను ఎంపిక చేశారు. ప్రెసిడెన్షియల్ ఎర్లీ కెరీర్ అవార్డ్స్ ఫర్ సైంటిస్ట్స్ అండ్ ఇంజనీర్స్(పీఈసీఏఎస్ఈ)కు ఎంపికైన భారతీయ అమెరికన్లలో పంకజ్ లాల్(మోంట్క్లెయిర్ స్టేట్ వర్సిటీ), కౌశిక్ చౌదురి(నార్త్ ఈస్టర్స్ వర్సిటీ), మనీశ్ అరోరా(ఇకన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఎట్ మౌంట్ సినాయ్), ఆరాధనా త్రిపాఠి(వర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా) ఉన్నారు.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







