నలుగురు భారతీయ అమెరికన్లను ప్రెసిడెన్షియల్ అవార్డులు..
- January 10, 2017
సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో అత్యున్నత పురస్కారమైన అమెరికా ప్రెసిడెన్షియల్ అవార్డులకు దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా నలుగురు భారతీయ అమెరికన్లను సహా 102 శాస్త్రవేత్తలను. పరిశోధకులను ఎంపిక చేశారు. ప్రెసిడెన్షియల్ ఎర్లీ కెరీర్ అవార్డ్స్ ఫర్ సైంటిస్ట్స్ అండ్ ఇంజనీర్స్(పీఈసీఏఎస్ఈ)కు ఎంపికైన భారతీయ అమెరికన్లలో పంకజ్ లాల్(మోంట్క్లెయిర్ స్టేట్ వర్సిటీ), కౌశిక్ చౌదురి(నార్త్ ఈస్టర్స్ వర్సిటీ), మనీశ్ అరోరా(ఇకన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఎట్ మౌంట్ సినాయ్), ఆరాధనా త్రిపాఠి(వర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా) ఉన్నారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







