తెలంగాణా లో 'రూ.లక్షలోపు పంట రుణాలకు వడ్డీ వర్తించదు'
- September 11, 2015
తెలంగాణా రాష్ట్రంలో పంటల పరిస్థితిపై మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇవాళ సచివాలయం నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంటల పరిస్థితిపై చర్చించారు. ఏడీఏలు, ఏవోలు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. రూ.లక్షలోపు పంట రుణాలకు వడ్డీ వర్తించదని తెలిపారు. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఉన్న రుణాలకు పావలా వడ్డీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సీడ్ ఫార్మ్లలో విత్తనోత్పత్తి అయ్యే విధంగా చేయాలని తెలిపారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







