నటి రంభకు సమన్లు జారీ...
- January 11, 2017
జూబ్లీహిల్స్: సినీ నటి రంభకు బంజారాహిల్స్ పోలీసులు సమన్లు జారీ చేశారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని రంభ సోదరుడి భార్య ఫిర్యాదుతో మంగళవారం రాత్రి నగరానికి వచ్చిన ఆమెకు పోలీసులు వీటిని అందించారు. పోలీసుల వివరాల ప్రకారం.. రంభ సోదరుడు శ్రీనివాసరావుపైనా, అతని కుటుంబ సభ్యులపై అతని భార్య పల్లవి అదనపు కట్నం వేధింపుల కేసు దాఖలు చేసింది. ఈ కేసులో రంభకు సమన్లు జారీ చేసేందుకు ప్రయత్నించగా ఆమె అమెరికాలో ఉండటంతో సాధ్యపడలేదు. మంగళవారం రాత్రి ఓ బుల్లితెర ప్రదర్శనకు ఆమె హాజరు కాగా పోలీసులు సమన్లు అందచేశారు. .
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







