ఎయిర్ ఇండియా విమానాల్లో మహిళలకు ప్రత్యేక సీట్లు
- January 12, 2017
ఆర్టీసీ బస్సుల్లో మాదిరిగా విమానాల్లోనూ మహిళలకు ప్రత్యేక సీట్లు కేటాయించనున్నారు. దేశీయ ప్రయాణాలకు సంబంధించి ఎకానమీ క్లాస్లో ఆరు సీట్లు రిజర్వ్ చేయనున్నట్లు ఎయిర్ ఇండియా గురువారం ప్రకటించింది. జనవరి 18 నుంచి ఇది అమలులోకి వస్తుందని పేర్కొంది.
విమానాల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే వారికి రిజర్వ్ సీట్లు వర్తించని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!







