ఇంద్రగంటి మల్టీస్టారర్ ప్లాన్..
- January 13, 2017
అష్ట చమ్మ , గోల్కొండ హై స్కూల్ వంటి విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి..ఇటీవలే నాని తో జెంటిల్ మెన్ చిత్రానికి దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్ర సక్సెస్ తో నాగ చైతన్య తో సినిమా చేసే అవకాశం వచ్చింది. వారాహి చలన చిత్ర బ్యానర్ ఫై ఈ మూవీ ని సాయి కొర్రపాటి నిర్మిస్తాడని ప్రచారం జరిగింది..కానీ మళ్లీ కొన్ని అనివార్య కారణాలతో ఈ మూవీ ఆగిపోయింది..
దీంతో ఇంద్రగంటి ఒక ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు.
అడివి శేష్ , అవసరాల శ్రీనివాస్ , వెన్నెల కిషోర్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తారట. ఇటీవల 'క్షణం' తో శేష్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా.. మిగతా ఇద్దరూ కామెడీ టైమింగ్ విషయంలో తిరుగులేని నటులుగా పేరు తెచ్చుకున్నారు.దీంతో ఈ కాంబినేషన్ నుండి సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి..ఇక ఈ మూవీ ఎప్పుడు సెట్స్ ఫైకి వస్తుందో..చిత్ర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









