డెయిరిలో అగ్నిప్రమాదం తర్వాత హోటల్ ఖాళీ చేసిన అతిథులు...
- January 13, 2017
సుమారు నలభై ఐదుమంది వెల్కమ్ హోటల్ అపార్ట్ మెంట్ వాసులను మరియు పనిచేసే ఉద్యోగులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు.దుబాయ్ సివిల్ డిఫెన్స్ ప్రమాదాల నుంచి రక్షించే జట్టు మరియు అగ్నిమాపక దళ సకాలంలో జోక్యం చేసుకోవడంతో మూరఖ్అబె , డెయిరి , దుబాయ్ ఒక ప్రముఖ హోటల్ అపార్ట్ మెంట్ లలో నివసిస్తున్న శుక్రవారం సాయంత్రం నివసిస్తున్న 45 మంది వివిధ జాతీయులైన అతిథులు జీవితాలను రక్షించేందుకు సహాయపడింది.బిజీగా ఉండే అబూ బాకర్ అల్ సిద్ధిక్ రోడ్డుపై ఉన్న భవంతి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఒక 24 గంటల పాటు పని చేసే రెస్టారెంట్ వంటగది నుండి వస్తున్న పొగని గమనించిన వెల్కమ్ హోటల్ అపార్ట్మెంట్స్ ప్రాపర్టీ లో పని చేసే ఉద్యోగులలో దాదాపు నలభై ఐదుమంది నివాసితులను అక్కడ్నుంచి ఖాళీ చేయించారు.వెల్కమ్ హోటల్ అపార్ట్మెంట్స్ మేనేజర్ మహమ్మద్ ఆరిఫ్ " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, రెస్టారెంట్ వంటగది లో అగ్ని రాజుకొందని ఫలితంగా తర్వాత అగ్ని ప్రమాద హెచ్చరికలకు హోటల్ అపార్ట్ వివిధ అంతస్తుల్లో నివసించేవారికి 45 అతిథులు ఖాళీ చేయించామని ఆయన చెప్పారు. "దుబాయ్ పౌర రక్షణ సకాలంలో జోక్యం ధన్యవాదాలు ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదని కొందరు అతిథులు సురక్షితంగా రెండు గంటల తర్వాత వారి గదులు తిరిగి వచ్చారని అన్నారు.."
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









