దుబాయ్ లో తెలంగాణా 'మీట్ & గ్రీట్'
- September 12, 2015


దుబాయ్ స్వాగత్ హాటల్ లో మాజీ మంత్రివర్యులు తెలంగాణా స్టేట్ టిడిపి అధ్యక్షులు శ్రీ.యల్.రమణ మరియు ప్రముక వ్యాపార వేత్త శ్రీ.తోట రాంకుమార్,తెలంగాణా పాటల రచయిత సామజిక కార్యకర్త శ్రీ.తోట రాధకిషన్ మరియు జనగామ శ్రీనివాస్ దుబాయ్ వలస కార్మికుల బాదలు గురించి ఈ కార్యక్రమములో చర్చించారు.
శ్రీ.యల్.రమణ గారు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







