జీఎస్‌టీ అమలు వాయిదా: జైట్లీ

- January 16, 2017 , by Maagulf
జీఎస్‌టీ అమలు వాయిదా: జైట్లీ

కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు మరో మూడు నెలలు వాయిదా పడింది. అంతకు ముందు ఏప్రిల్‌ 1 నుంచి దీన్ని అమలు చేయాలని కేంద్రం యోచించినప్పటికీ పన్ను అధికారాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కుదరక పోవడంతో దీన్ని జులై 1కి వాయిదా వేస్తున్న ట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం మీడియాకు వెల్లడించారు. ఉమ్మడి నియంత్రణపై జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com