దావోస్లో చంద్రబాబు నాలుగో రోజు పర్యటన
- January 19, 2017
పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన నాలుగో రోజు కొనసాగుతోంది. పలు అంతర్జాతీయ కంపెనీ ప్రతినిధులతో పాటు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతోనూ సమావేశమయ్యారు. ఏపీలో రహదారులు విస్తరణ, నేషనల్ హైవేల పొడగింపుపై చర్చించారు. అనంతరం.. చంద్రబాబుతో కుమియమి అసెట్ మేనేజ్మెంట్ సంస్థ అధ్యక్షుడు యమజికి భేటీ అయ్యారు. ఫండ్, టెక్నాలజీ, ప్రాజెక్టు మేనేజ్మెంట్ రంగాల్లో కుమియుమి ఆసక్తి కనబరిచింది. తిరుపతి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని తెలిపింది. ఇప్పటికే వారణాసి డెవలప్మెంట్లో కుమియుమి భాగస్వామిగా ఉంది. కన్సార్టియంగా 20 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రతిపాదించగా.. స్పష్టమైన ప్రణాళికతో రావాలని చంద్రబాబు సూచించారు. మోర్గాన్స్టాన్లీ ప్రతినిధులతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో వనరుల అవకాశాలను వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







