మరో మైలు రాయి నమోదుకానుంది ఇస్రో చరిత్రలో..
- January 19, 2017
నెల్లూరు: ఇస్రో చరిత్రలో మరో మైలు రాయి నమోదుకానుంది. ఫిబ్రవరి 15న పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా ఒకే సారి 104 ఉపగ్రహాలు నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో 101 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. మిగతావి దేశీయ ఉపగ్రహాలు. ఇప్పటివరకు పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాలన్ని చాలావరకు విజయవంతమయ్యాయి. ఒకేసారి 104 ఉపగ్రహాలు నింగిలోకి పంపడం ద్వారా ఇస్రో చరిత్రలో నిలిచిపోనుంది.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!