మరో మైలు రాయి నమోదుకానుంది ఇస్రో చరిత్రలో..
- January 19, 2017
నెల్లూరు: ఇస్రో చరిత్రలో మరో మైలు రాయి నమోదుకానుంది. ఫిబ్రవరి 15న పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా ఒకే సారి 104 ఉపగ్రహాలు నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో 101 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. మిగతావి దేశీయ ఉపగ్రహాలు. ఇప్పటివరకు పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాలన్ని చాలావరకు విజయవంతమయ్యాయి. ఒకేసారి 104 ఉపగ్రహాలు నింగిలోకి పంపడం ద్వారా ఇస్రో చరిత్రలో నిలిచిపోనుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్మూన్..!!







