హజ్ యాత్రలో ఇద్దరు తెలుగు వారి గల్లంతు
- September 13, 2015
హజ్ యాత్రకు వెళ్లిన వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి మొత్తం ఎనిమిది మంది హజ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. అయితే... మక్కా మసీదు దగ్గర జరుగుతున్న విస్తరణ పనుల్లో క్రేన్ కుప్పకూలి దాదాపు 105 మంది వరకు మృతిచెందినట్లు సమాచారం కాగా... మచిలీపట్నం నుంచి వెళ్లిన వారిలో ఇద్దరి ఆచూకీ లభించకపోవడంతో వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అబ్దుల్ ఖాదర్, పాతిమాభేగం అనే దంపతులు మక్కాకు వెళ్లారు. అయితే... వీరు క్రేన్ ప్రమాదంలో చిక్కుకున్నారా... లేక మరెక్కడైనా సురక్షితంగా ఉన్నారా అన్న సమాచారం లేకపోవడంతో మచిలీపట్నంలోని వారి బంధువుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కృష్ణా : హజ్ యాత్రకు వెళ్లిన వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి మొత్తం ఎనిమిది మంది హజ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. అయితే... మక్కా మసీదు దగ్గర జరుగుతున్న విస్తరణ పనుల్లో క్రేన్ కుప్పకూలి దాదాపు 105 మంది వరకు మృతిచెందినట్లు సమాచారం కాగా... మచిలీపట్నం నుంచి వెళ్లిన వారిలో ఇద్దరి ఆచూకీ లభించకపోవడంతో వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అబ్దుల్ ఖాదర్, పాతిమాభేగం అనే దంపతులు మక్కాకు వెళ్లారు. అయితే... వీరు క్రేన్ ప్రమాదంలో చిక్కుకున్నారా... లేక మరెక్కడైనా సురక్షితంగా ఉన్నారా అన్న సమాచారం లేకపోవడంతో మచిలీపట్నంలోని వారి బంధువుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









