హజ్ యాత్రలో ఇద్దరు తెలుగు వారి గల్లంతు
- September 13, 2015
హజ్ యాత్రకు వెళ్లిన వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి మొత్తం ఎనిమిది మంది హజ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. అయితే... మక్కా మసీదు దగ్గర జరుగుతున్న విస్తరణ పనుల్లో క్రేన్ కుప్పకూలి దాదాపు 105 మంది వరకు మృతిచెందినట్లు సమాచారం కాగా... మచిలీపట్నం నుంచి వెళ్లిన వారిలో ఇద్దరి ఆచూకీ లభించకపోవడంతో వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అబ్దుల్ ఖాదర్, పాతిమాభేగం అనే దంపతులు మక్కాకు వెళ్లారు. అయితే... వీరు క్రేన్ ప్రమాదంలో చిక్కుకున్నారా... లేక మరెక్కడైనా సురక్షితంగా ఉన్నారా అన్న సమాచారం లేకపోవడంతో మచిలీపట్నంలోని వారి బంధువుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కృష్ణా : హజ్ యాత్రకు వెళ్లిన వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి మొత్తం ఎనిమిది మంది హజ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. అయితే... మక్కా మసీదు దగ్గర జరుగుతున్న విస్తరణ పనుల్లో క్రేన్ కుప్పకూలి దాదాపు 105 మంది వరకు మృతిచెందినట్లు సమాచారం కాగా... మచిలీపట్నం నుంచి వెళ్లిన వారిలో ఇద్దరి ఆచూకీ లభించకపోవడంతో వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అబ్దుల్ ఖాదర్, పాతిమాభేగం అనే దంపతులు మక్కాకు వెళ్లారు. అయితే... వీరు క్రేన్ ప్రమాదంలో చిక్కుకున్నారా... లేక మరెక్కడైనా సురక్షితంగా ఉన్నారా అన్న సమాచారం లేకపోవడంతో మచిలీపట్నంలోని వారి బంధువుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







