షెంజెన్ పర్యటనలో 'కేసీఆర్' బృందం
- September 13, 2015
తెలంగాణలో పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా చైనాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా వరుసగా అక్కడి పారిశ్రామిక వేత్తలతో భేటీలు కొనసాగిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి... ఈ రోజు మధ్యాహ్నం చైనా వాల్ను సందర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి బీజింగ్ నుంచి షెంజెన్ నగరానికి చేరుకున్నారు. ఆయన వెంట మంత్రి జూపల్లి కృష్ణారావు, స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్లు ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







