షెంజెన్ పర్యటనలో 'కేసీఆర్' బృందం
- September 13, 2015
తెలంగాణలో పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా చైనాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా వరుసగా అక్కడి పారిశ్రామిక వేత్తలతో భేటీలు కొనసాగిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి... ఈ రోజు మధ్యాహ్నం చైనా వాల్ను సందర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి బీజింగ్ నుంచి షెంజెన్ నగరానికి చేరుకున్నారు. ఆయన వెంట మంత్రి జూపల్లి కృష్ణారావు, స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్లు ఉన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!







