షెంజెన్ పర్యటనలో 'కేసీఆర్' బృందం
- September 13, 2015
తెలంగాణలో పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా చైనాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా వరుసగా అక్కడి పారిశ్రామిక వేత్తలతో భేటీలు కొనసాగిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి... ఈ రోజు మధ్యాహ్నం చైనా వాల్ను సందర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి బీజింగ్ నుంచి షెంజెన్ నగరానికి చేరుకున్నారు. ఆయన వెంట మంత్రి జూపల్లి కృష్ణారావు, స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్లు ఉన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









