తమిళనాడు సంప్రదాయాలను గౌరవిస్తాం: మోదీ...
- January 21, 2017
దిల్లీ: తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. జల్లికట్టు నిర్వహణకు మద్దతుగా తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మోదీ స్పందించారు. తమిళనాడు సంప్రదాయాలను గౌరవిస్తామని తెలిపారు. తమిళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తమిళుల మనోభావాలకు అద్దంపట్టే జల్లికట్టుకు అనుమతివ్వాలని కోరుతూ చెన్నై మెరీనా బీచ్లో గత ఐదు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!









