తమిళనాడు సంప్రదాయాలను గౌరవిస్తాం: మోదీ...
- January 21, 2017
దిల్లీ: తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. జల్లికట్టు నిర్వహణకు మద్దతుగా తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మోదీ స్పందించారు. తమిళనాడు సంప్రదాయాలను గౌరవిస్తామని తెలిపారు. తమిళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తమిళుల మనోభావాలకు అద్దంపట్టే జల్లికట్టుకు అనుమతివ్వాలని కోరుతూ చెన్నై మెరీనా బీచ్లో గత ఐదు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







