100 దిర్హామ్లు, మూడు జతల బట్టలు మాత్రమే
- January 21, 2017
అజి ఇపి మూసా, చైర్మన్ ఆఫ్ అబుదాబీ ఫాతిమా గ్రూప్
మా అంకుల్ని అసిస్ట్ చేయడానికి వచ్చాను నేను. అబుదాబీలోని ఓ గ్రోసరీ స్టోర్ ఆయనకు ఉండేది. మదినాత్ జయెద్ ఏరియాలో ఉండే ఆ గ్రోసరీ స్టోర్కి వచ్చేముందు ఎర్స్వైల్ బాంబేలోని ఓ ఫ్యామిలీ రెస్టారెంట్లో పనిచేశాను. 1973లో నా 18 ఏళ్ళ వయసులో, 400 మంది ప్రయాణీకులతో కూడిన ఫేమస్ ప్యాసింజర్ షిప్ ద్వార్కా నుంచి ఏడు రోజులపాటు ప్రయాణించి దుబాయ్ చేరుకున్నాను. దుబాయ్ అప్పుడు చిన్న ట్రేడింగ్ మరియు ఫిషింగ్ టౌన్. అక్కడ అప్పట్లో చిన్న బిల్డింగ్స్ మరియు రోడ్లు మాత్రమే ఉండేవి. మా అంకుల్ నన్ను పోర్ట్లో రిసీవ్ చేసుకున్నారు. సింగిల్ లేన్లో, దుబాయ్ - అబుదాబీ రోడ్ చాలా డస్టీగా ఉంది. కేవలం 100 దిర్హామ్లతో, మూడు జతల బట్టలతో మాత్రమే నేను ఇక్కడికి రావడం జరిగింది. నాలుగేళ్ళపాటు సేల్స్మేన్గా పనిచేశాను. క్యాషియర్ మరియు డెలివరీ మేన్గానూ మా అంకుల్ వద్ద పనిచేశాను. 1977లో, సొంతంగా గ్రోసరీ స్టోర్ని ప్రారంభించాను. ఆ సింగిల్ స్టోర్ నుంచి నా వ్యాపారాన్ని 26 స్టోర్లకు పెంచాను. నా వద్ద ప్రస్తుతం 3,000 మంది పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









