వైమానిక దాడులు సిరియాలో...
- January 22, 2017
100 మందికి పైగా ఉగ్రవాదుల హతం
వాషింగ్టన్: సిరియాలో అల్ఖైదా శిక్షణా శిబిరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధవిమానాలు వైమానిక దాడులు నిర్వహించాయి. ఇడ్లిబ్ ప్రావిన్స్లో జరిపిన ఈ దాడుల్లో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు నేవీ కెప్టెన్ జెఫ్ డేవిస్ తెలిపారు.
ఈ దాడులు బీ–52 యుద్ధ విమానంతోపాటు డ్రోన్ల సహాయంతో నిర్వహించినట్లు చెప్పారు. గురువారం నిర్వహించిన ఈ దాడుల్లో అల్ఖైదాకు చెందిన కీలక వ్యక్తులు మృతి చెందారని ఓ రక్షణాధికారి చెప్పారు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







