రైల్వేశాఖ 2 లక్షల పరిహారం మృతులకు...
- January 22, 2017
హిరాఖండ్ రైలు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున రైల్వే మంత్రి సురేష్ ప్రభు పరిహారం ప్రకటించారు.. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడినవారికి 50 వేలు, క్షత గాత్రులకు 25 వేలు చొప్పున సాయం అందజేయనున్నారు. మృతులు, గాయ పడినవారిలో చాలామంది ఒడిశాకు చెందినవారేనని తెలిసింది.
తాజా వార్తలు
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!









