రైల్వేశాఖ 2 లక్షల పరిహారం మృతులకు...
- January 22, 2017
హిరాఖండ్ రైలు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున రైల్వే మంత్రి సురేష్ ప్రభు పరిహారం ప్రకటించారు.. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడినవారికి 50 వేలు, క్షత గాత్రులకు 25 వేలు చొప్పున సాయం అందజేయనున్నారు. మృతులు, గాయ పడినవారిలో చాలామంది ఒడిశాకు చెందినవారేనని తెలిసింది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









