రైల్వేశాఖ 2 లక్షల పరిహారం మృతులకు...

- January 22, 2017 , by Maagulf
రైల్వేశాఖ 2 లక్షల పరిహారం మృతులకు...

హిరాఖండ్ రైలు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున రైల్వే మంత్రి సురేష్ ప్రభు పరిహారం ప్రకటించారు.. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడినవారికి 50 వేలు, క్షత గాత్రులకు 25 వేలు చొప్పున సాయం అందజేయనున్నారు. మృతులు, గాయ పడినవారిలో చాలామంది ఒడిశాకు చెందినవారేనని తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com