రైల్వేశాఖ 2 లక్షల పరిహారం మృతులకు...
- January 22, 2017హిరాఖండ్ రైలు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున రైల్వే మంత్రి సురేష్ ప్రభు పరిహారం ప్రకటించారు.. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడినవారికి 50 వేలు, క్షత గాత్రులకు 25 వేలు చొప్పున సాయం అందజేయనున్నారు. మృతులు, గాయ పడినవారిలో చాలామంది ఒడిశాకు చెందినవారేనని తెలిసింది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!