సైనా కైవసం చేసుకున్న మలేషియా బ్యాడ్మింటన్ టైటిల్..
- January 22, 2017
సరావక్: మలేసియా మాస్టర్ గ్రాండ్ ప్రి గోల్డ్ బాడ్మింటన్ టైటిల్ను భారత అగ్రశ్రేణి షట్టర్ సైనా నెహ్వాల్ కైవసం చేసుకుంది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో థాయిలాండ్ క్రీడాకారిణి చొచువాంగ్పై 22-20, 22-20 తేడాతో వరుస సెట్లలో గెలుపొందింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









